ఆగ్నేయంలో అఖండ దీపం - అద్భుత ఫలితం
ఏదైన ఆర్ధిక సమస్య గానీ, అనారోగ్య సమస్య గానీ, ఒక అవసరం గానీ లేదా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సమస్యగానీ ఉన్నప్పుడు ఒక అద్బుత మార్గం ద్వారా తప్పని సరిగా ఫలితాన్ని పొందవచ్చను.
ఈ ప్రపంచాన్ని మొత్తం సూర్యడు కాపాడినట్లుగా మీ ఇంటిని ఒక చిన్న దీపం కాపాడుతుంది.
ఏంచేయాలంటే :
ఇంటిలో ఆగ్నేయ మూలలో తూర్పు గోడకు ఒక పెద్ద ప్రమిదతో కనీసం 3 నెలలు నిరంతరం వెలిగేటట్లుగా ఈ దీపాన్ని ఏర్పాటు చేయాలి. ఆగ్నేయంలో తూర్పు గోడకు లక్ష్మీదేవి పటాన్ని ఉంచి ఆ పటం ముందు ఈ అఖండ దీపం ఉంచాలి.
ఎప్పడు ప్రారంభించాలంటే :
- ఒక ఆదివారం గానీ లేదా మంగళవారం గానీ గురువారం గానీ ఈ దీపాన్ని ఉదయం పూట మాత్రమే వెలిగించాలి.
- ఆవనూనె గానీ, నువ్వుల నూనె గానీ ఆవు నెయ్యి గానీ ఈ అఖండ దీపానికి ఉపయోగించుకొనవచ్చు.
- నూలు దారంతో పేటలుగా చేసి మందంగా ఉండే పొడుగు వత్తిని తయారు చేసుకోవాలి.
- పెద్ద మట్టి ప్రమిద లేదా మట్టి మూకుడును ఉపయోగించుకోవాలి.
- ప్రమిదను శుభ్రంగా నీళ్ళతో కడిగి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి, నూనె పోసి లక్ష్మీదేవి పటం ముందుంచి వెలిగించాలి.
- అమ్మవారికి పంచదార గానీ బెల్లం గానీ ఏదైనా రెండు పండ్లు గానీ నైవేద్యంగా పెట్టి మనస్పూర్తిగా కోరికను విన్నవించుకోవాలి.
- ప్రతి రోజు ఉదయం ఇలాగే చేయాలి.
- దీపం మధ్యలో కొండెక్కడం (ఆరడం) జరిగినా ఎటువంటి నష్టం వాటిల్లదు. వెంటనే మళ్లీ వెలిగించుకోవచ్చు.
- వత్తి సన్నగా ఉంటే నూనె ఎక్కవు ఖర్చు అవ్వదు.
- దీపం కొండెక్కకూడదు అనుకుంటే గాలి ఎక్కువగా తగులకుండా చూట్టు గ్లాస్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఇలా దీపం వెలిగించి 3 నెలలు ఉంచడం కొద్దిగా ఖర్చుతో కూడుకొన్నదైనా, ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
![]() |
chintamani free astrology |
ఈ ప్రపంచాన్ని మొత్తం సూర్యడు కాపాడినట్లుగా మీ ఇంటిని ఒక చిన్న దీపం కాపాడుతుంది.
ఏంచేయాలంటే :
ఇంటిలో ఆగ్నేయ మూలలో తూర్పు గోడకు ఒక పెద్ద ప్రమిదతో కనీసం 3 నెలలు నిరంతరం వెలిగేటట్లుగా ఈ దీపాన్ని ఏర్పాటు చేయాలి. ఆగ్నేయంలో తూర్పు గోడకు లక్ష్మీదేవి పటాన్ని ఉంచి ఆ పటం ముందు ఈ అఖండ దీపం ఉంచాలి.
ఎప్పడు ప్రారంభించాలంటే :
- ఒక ఆదివారం గానీ లేదా మంగళవారం గానీ గురువారం గానీ ఈ దీపాన్ని ఉదయం పూట మాత్రమే వెలిగించాలి.
- ఆవనూనె గానీ, నువ్వుల నూనె గానీ ఆవు నెయ్యి గానీ ఈ అఖండ దీపానికి ఉపయోగించుకొనవచ్చు.
- నూలు దారంతో పేటలుగా చేసి మందంగా ఉండే పొడుగు వత్తిని తయారు చేసుకోవాలి.
- పెద్ద మట్టి ప్రమిద లేదా మట్టి మూకుడును ఉపయోగించుకోవాలి.
- ప్రమిదను శుభ్రంగా నీళ్ళతో కడిగి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి, నూనె పోసి లక్ష్మీదేవి పటం ముందుంచి వెలిగించాలి.
- అమ్మవారికి పంచదార గానీ బెల్లం గానీ ఏదైనా రెండు పండ్లు గానీ నైవేద్యంగా పెట్టి మనస్పూర్తిగా కోరికను విన్నవించుకోవాలి.
- ప్రతి రోజు ఉదయం ఇలాగే చేయాలి.
- దీపం మధ్యలో కొండెక్కడం (ఆరడం) జరిగినా ఎటువంటి నష్టం వాటిల్లదు. వెంటనే మళ్లీ వెలిగించుకోవచ్చు.
- వత్తి సన్నగా ఉంటే నూనె ఎక్కవు ఖర్చు అవ్వదు.
- దీపం కొండెక్కకూడదు అనుకుంటే గాలి ఎక్కువగా తగులకుండా చూట్టు గ్లాస్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఇలా దీపం వెలిగించి 3 నెలలు ఉంచడం కొద్దిగా ఖర్చుతో కూడుకొన్నదైనా, ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
![]() |
For Free Astrology click here |
Comments
Post a Comment