ఎవరితోనైనా గొడవలు తగ్గడానికి శివుడి అద్భుతైన స్తోత్రం



ఓం 

భగవాన్ విశ్వేశ్వరాయ ః

మహాదేవాయః 

త్రియంభకాయః

త్రిపురాంతకాయః

త్రికాలాగ్నికాలాయః

కాలాగ్ని రుద్రాయః

నీలకంఠాయః

మృత్యుంజయాయః

సర్వేశ్వరాయః

సదాశివాయః

శ్రీమాన్ మహాదేవాయం నమః


ఫలితము : ఈ స్తోత్రము ప్రతి రోజు 11 స్తార్లు చదివిన వారికి ఆపదలు రావు, ఎవరైనై కారణంగానైన, అకారణంగానైన గొడవ పడుతున్న, దూషిస్తున్న పై స్తోత్రాన్ని చదివితే రాను రాను వారి కోపం తగ్గి మీ పట్ల ప్రేమగా ఉంటారు.

చదివే విధానము : శివుడి గుడికి వెళ్ళి అభిషేకం చేసేటపుడు చదువాలి, లేదా గుడికి వెళ్ళలేక పోతే మన ఇంట్లోనే (అంగుష్ట ప్రమాణం వున్న)  చిన్న శివలింగాన్ని తెచ్చుకొని (స్పటిక లింగం అయితే మంచిది) ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు. అభిషేకం చేసే ముందు ఒక పాత్రలో ఉంచి అభిషేకం చేయాలి. ప్రతి రోజు అభిషేకం చేస్తూ 11 సార్లు చదువాలి. అభిషేకం చేసాక మళ్ళీ యదా స్తానంలో పెట్టాలి. పాత్రలోని నీటి పూల మొక్కలు పోయాలి. తరువాత చిన్న ప్లేట్ లో చిన్న బెల్లం ముక్క కానీ మీకు నచ్చన నైవేద్యం కానీ పెట్టవచ్చు. ప్రతి రోజు పెట్టాలి. అలాగే భక్తితో పూలు కూడా సమర్మించ వచ్చు.

గమనిక : ఒక సారి మీ ఇంటికి ఉత్తరం దిశలో ఏవైనా పిచ్చి మొక్కలు ఉన్నాయో చూడండి. అవి పెరిగేతే తీసివేయండి.



Comments